
మిర్యాలగూడ ప్రజాలహరి…..26, 40 వ వార్డు కౌన్సిలర్ పొదిలి వెంకన్న ఆధ్వర్యంలో కుందూరు రఘువీరారెడ్డి బర్త్డే సందర్భంగా స్ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నల్గొండ డిస్ట్రిక్ట్ శంకర్ నాయక్ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పగిడి రామలింగ యాదవ్ పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణ మహిళా అధ్యక్షురాలు వింజమూరు లలిత ,తుమ్మల రాజశేఖర్ మండల పార్టీ జనరల్ సెక్రటరీ బొంగరాల కిరణ్ మిర్యాలగూడ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి దావీద్ తదితరులు పాల్గొన్నారు