Ultimate magazine theme for WordPress.

ప్రజా పాలన కార్యక్రమం ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top
home side top

అభయహస్తం గ్యారెంటీలకు శ్రీకారం… ప్రజాలహరి ,హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యుల చేతులమీదుగా ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తులను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు 6 గ్యారంటీలు పక్కాగా అందిస్తామని వారి అప్లికేషన్లు

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ‘ప్రజా పాలన’ దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుందనీ

 

అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడాతూ గత ప్రభుత్వాలు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసింది అటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.