
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ మిర్యాలగూడ శివారు పార్వతిపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆరుగురి పార్థివ దేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు