Ultimate magazine theme for WordPress.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల ను పమర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి..

మిర్యాలగూడ మిర్యాలగూడ శివారు పార్వతిపురం వద్ద  రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆరుగురి పార్థివ దేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.