Ultimate magazine theme for WordPress.

మాతృమూర్తి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…………………..

 

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం  మాతృమూర్తి బత్తుల వెంకట్రావమ్మ గారి హస్తికలను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో గల గోదావరి నదిలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.