
రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..
ప్రజాలహరి మిర్యాలగూడ… మిర్యాలగూడ ఎసి హాస్టల్ కు చెందిన గుంటిపల్లి శ్రీనాథ్(16) మిర్యాలగూడ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బాలుడు మృత దేహం రైలు పట్టాలపై పడి ఉంది. పిల్లవాని సొంత గ్రామం హనుమకొండ జిల్లా ముప్పారం గ్రామంలో తెలిసింది.