మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి అభినందనలు తెలిపిన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు

మిర్యాలగూడఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన మిల్లర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు…..
ప్రజాలహరి మిర్యాలగూడ… మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని మంగళవారం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం కలిసింది. ఈ సందర్భంగా ఎన్నికల విజయ సాధించిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. పూలదండలు శాలువాలు కాకుండా నోట్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిల్లర్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, రేపాల మధుసూదన్ , మిర్యాలగూడ రైస్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి ,బండారు కుశలయ్య, సింగరి కొండ వేణునాథ్ ,గౌరీ శంకర్, తదితరులు పాల్గొన్నారు