
ప్రజాలహరి హైదరాబాద్..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం హైదరాబాద్ గురుద్వార్ లో గురునానక్ జయంతోత్సవాల్లో పాల్గొన్నారు . ప్రత్యేక ప్రార్థన నిర్వహించి గురు బక్తులతో ముచ్చటించారు