మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధ వారం మిర్యాలగూడ మండలంలోపర్యటించారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తనకు తెలుసు అని కాంట్రాక్టులు మోసం చేయడం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు ఇప్పటివరకు నేను చేసిన సేవ కార్యక్రమాలను నేను సంపాదించిన దాంతో ఖర్చు పెట్టానని పేర్కొన్నారు కొత్తగూడెం, హాట్యా తండ, వాల్య తండ, చింతపల్లి, కేశవ నగర్ కాలనీ, టిక్యా తండ, కొత్తూరు, నాన్య తండ, సిత్యా తండ, బల్లు నాయక్ తండ, జప్తి వీరప్ప గూడెం, కొత్త సామ్య తండ, ధీరావత్ తండ, జటావత్ తండ* పర్యటించడం జరిగింది.. అడుగడుగునా గిరిజన తండాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు .. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.