
రామానుజాచార్యులకు అశ్రు నివాళులు అర్పించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కరరావు…..ప్రజాలహరి మిర్యాలగూడ…. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త సంఘ సేవకుడు లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ రామానుజాచార్యులు భౌతికయానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన ఉపాధ్యాయినిగా, లయన్స్ క్లబ్ సభ్యుడుగా మాజీ గవర్నర్ గా ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు .ఆయన మృతి పట్ల కుటుంబసభ్యులను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు.