Ultimate magazine theme for WordPress.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహయం

Post top
home side top

వేములపల్లి ప్రజాలహరి….. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామం లో ప్రమాదవ శాతు మరణించిన బోయ రాజు కుటుంబాన్ని పరామర్శించి 10000 ఆర్థిక సహాయాన్ని అందించిన జడ్పిటిసి ఇరుగుమంగమ్మ వెంకటయ్య , పిఎసిఎస్ డైరెక్టర్ బంటు సైదులు, గొట్టే సైదులు, గూడు వెంకన్న, జిల్లా శీను మరియు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.