Ultimate magazine theme for WordPress.

బిజెపిలో చేరికలు

left home Post top

ప్రజాలహరి హైదరాబాద్….. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, వారితో పాటు మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు , ఎంపీటీసీలు వివిధ సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు.. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరారు.

 

మంథని నియోజకవర్గ నాయకులు చల్లా నారాయణ రెడ్డి , వారి అనుచరులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా బీజేపీలో చేరారు.

 

వీరందరినీ భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికాను.

post bottom

Leave A Reply

Your email address will not be published.