Ultimate magazine theme for WordPress.

పాములపాడు నుంచి 50 మంది బిఆర్ఎస్ లో చేరికలు

Post top

మాడ్గులపల్లి మండలం పాముల పహడ్ గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బిఆర్ఎస్ లో చేశారు. పాముల పహడ్ గ్రామ సర్పంచ్ యాతం లక్ష్మీ నరేందర్, ఎంపిటిసి కళింగారెడ్డిల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన వారికి ఎమ్మెల్యే భాస్కర్ రావు  గులాబీ కండువాలతో స్వాగతించారు. గ్రామాల్లో సమన్వయంతో బీఅర్ఎస్ పార్టీ బలోపేతానికి కృష్ణ చేయాలని సూచించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.