నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు… షెడ్యూలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్…. ప్రజాలహరి జనరల్ డెస్క్ ….. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజస్థాన్, వింజోరం , మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ రాష్ట్రాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ సీఈవో రాజీవ్ కుమార్ ప్రకటించారు. డిసెంబర్ మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. నవంబర్3 మూడు నుంచి పదిలోపు లోపు పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నవంబర్ 13 న నామినేషన్ లు పరిశీలన ఉంటదని వివరించారు. నవంబర్ 15 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.