
ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ మిర్యాలగూడ జిల్లా కావాలని రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలపడం జరిగింది ఇందుకుగాను రెడీమేడ్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు మద్దతు తెలియజేయడం జరిగింది ఇందులో క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలా మోహన్ రావు కార్యదర్శి సింగరి కొండ ప్రసాద్ సభ్యులు కిషన్ ముక్కా ప్రదీప్ రాపోలు రామనర్సయ్య , రాబోలు శ్రీనివాస్ చీదళ్ళ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు