
మిర్యా కేటీఆర్గూడ ప్రజల హరి… రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మున్సిపల్ మరియు ఐ.టి శాఖమాత్యులు శ్రీ కె.తారక రామారావు గారు 10వ తేదినా మిర్యాలగూడ నియోజకవర్గం నందు పర్యటించనున్న నేపద్యంలో ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు… ఈ సమావేశానికి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు, DSP వెంకటగిరి గారు, మరియు RDO చెన్నయ్య గారు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేసారు….