Ultimate magazine theme for WordPress.

వినాయక ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న సిద్ధార్థ

Post top
home side top

ప్రజాలహరి మిర్యాలగూడ….వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో భరత్ నగర్ గణేష్ ఉత్సవ కమిటి ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో యువనేత, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు, అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమమంలో భక్తులకు అన్నవితరణ చేసారు..కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ మన్నెం విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ ఇంచార్జ్ బొడ్డు నందకిషోర్ యాదవ్ దంపతులు, ఘంట శ్రవణ్ రెడ్డి, ధర్మపాల్ రెడ్డి, వార్డ్ అద్యక్షులు చిమట యాదగిరి, పల్నాటి జానకి రెడ్డి, జన్నపాల విజయ్, వెంకట్రామయ్య, చంటి, శైలేందర్, దుర్గాప్రసాద్, రత్న కుమార్, శ్రీను నాయక్ , వినోద్, సాయి, కొండయ్య, సందీప్, రమణ, బొడ్డు వెంకటయ్య పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.