Ultimate magazine theme for WordPress.

గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న బత్తుల సాయి ప్రసన్న కుమార్ రెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి,…

.మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వినాయక చవితి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని వివిధ వార్డులలో కొలువు దిరిన గణనాథునికి బి ఎల్ అర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న కుమార్ రెడ్డి  విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు BLR గారికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమిటీ సభ్యులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.*

post bottom

Comments are closed.