
మిర్యాలగూడ ప్రజాలహరి…….రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని ఆకాంక్షిస్తూ మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ బజార్లో గల శివాలయం నందు సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు హజారై తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు..కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబ్జి), ముక్కపాటి వెంకటేశ్వర్లు, సర్పంచ్ మాలోతు రవీందర్ నాయక్, రేపాల రమేశ్, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు..