Ultimate magazine theme for WordPress.

తిరుమల కాలినడక లో బోనులో చిక్కిన మరో చిరుత

left home Post top

తిరుమల లో బోనులో చిక్కిన మరో చిరుత..

ప్రజాలహరి జనరల్ డెస్క్.

 

తిరుమల కాలినడకలో ఏడో మైలురాయి దగ్గర ఆదివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో నాలుగు చిరుత లు ల భించాయి. నాలుగవంలో నాలుగోవ బోనులో లభించిన చిరుత గత నాలుగు రోజులుగా బోను వద్దకు వచ్చి వెనక వెళ్లిపోతుంది. వెట్టకేల రాత్రి బోనులోకి వెళ్ళింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత లు, ఎలుగుబంటు ల కోసం కూడా ప్రత్యేకంగా బోనాలు ఏర్పాటు చేస్తున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.