
బస్సు అదుపు తప్పి టూ వీలర్ ఢీకొనడం ఇద్దరు మృతి… వేములపల్లి ప్రజాలహరి… వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు రావడంతో బస్సు అదుపుతప్పి నల్లగొండ వైపు వెళ్తున్న టూ వీలర్ ఢీకొన్నది . దీంతో బండి మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియలేదు.