
చిన్నారిని బలి తీసుకున్న చిరుత బోనులో చిక్కింది…. ప్రజాలహరి జనరల్ డెస్క్..
తిరుమలలో రెండు రోజుల క్రితం నెల్లూరుకు చెందిన చిన్నారి లక్షితను దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు దాడి జరిగిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేయగా ఏడవ మలుపు దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.