
మండలంలో ఇద్దరు ఎస్సై పోస్ట్ లు సాధించారు
వేములపల్లి (ప్రజాలహరి) ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎస్సై పరీక్షల్లో వేములపల్లి మండలంలోని సల్కనూర్, మల్కపట్నం గ్రామానికి చెందిన వ్యక్తులు ఎస్సై పోస్టులు సాధించడంతో వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సల్గునూరు గ్రామంలోని అంకెపాక తేజస్వ, మొల్కపట్నం గ్రామానికి చెందిన కన్నెబోయిన సతీష్ అనువారు ఎస్సై పోస్ట్లు సాధించారు