Ultimate magazine theme for WordPress.

మచిలీపట్నం పోర్టుకు అనుమతి ఇవ్వడం శుభ పరిణామం ..జగన్

Post top

ప్రజాలహరి. కృష్ణాజిల్లా పెడనలో అకౌంట్లో ఎకౌంట్లో డబ్బులు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85000 మందికి 193 కోట్ల రూపాయలు నగదు చొప్పున ఎకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చాలా సంతోషదాయకమని త్వరలో పోర్టునిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.