Ultimate magazine theme for WordPress.

చంద్రబాబు కుప్పం పర్యటన లో టిడిపి -వైసిపి కార్యకర్త లమధ్య ఘర్షణ

Post top

ప్రజాలహరి… చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా కుప్పంలో టిడిపి -వైసిపి కార్యకర్తలు మధ్యన ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. టిడిపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలకు స్వల్ప గాయాలైనాయి. ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు ఖండించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.