Ultimate magazine theme for WordPress.

ఇండియన్ పోలీస్ మెడల్ ఎంపికైన వాసుదేవ రెడ్డిని అభినందిస్తున్న ముఖ్యమంత్రి

Post top
home side top

ప్రజాలహరి.. వృత్తి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోం శాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్ ’ (ఐపిఎం) పురస్కారం ఈ ఏడాది (2022)కి గాను ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సిఎస్వో) చెరుకు వాసుదేవ రెడ్డి (డిఎస్పీ, ఐఎస్ డబ్ల్యూ) కి దక్కింది. ఈ సందర్భంగా సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నుంచి వాసుదేవరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.