ప్రజాలహరి.. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన ,నియంత పాలన నడుస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈరోజు యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమాలు పాల్గొన్నారు. ముందుగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రైతులు, ప్రజలు ఉద్యోగులు ,ఆర్టీసీ కార్మికులు అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి 24 రోజులు పాటు జరిగే యాత్రలో పాల్గొన్నారు. గడిలపాలను బద్దలు కొడదామని చెప్పారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇక టిక్కా షెకావత్ యాత్రను ప్రారంభించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.