
ధూప దీప నైవేద్య అప్లికేషన్లపరిశీలన.. ప్రజాలహరి.. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ పరిధిలోని ధూప దీప నైవేద్యాలు పథకాల దరఖాస్తుల పరిశీల భాగంగా ఈరోజు త్రిపురారం. నిడమనూరు మండలాల్లోని పలు దేవాలయాలను కమిటీ పరిశీలించింది. పరిశీలనలో దేవాదాయ శాఖ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్. ధూప,దీప నైవేద్యాల కమిటీ జిల్లా అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద శర్మ. కమిటీ సభ్యుడు నవీన్ కుమార్ శర్మ .తదితరులు పరిశీలించారు .దేవాలయ వివరాలు చరిత్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు