ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పైడిమర్రి నరసింహారావు తండ్రిగారు పైడిమర్రి కోటయ్య ఇటీవల కాలంలో మరణించారు వారి కుటుంబ సభ్యులను గరిడేపల్లి లోని ఆయన స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మాజీ మార్కెట్ చైర్మన్ పరామర్శించి సంతాపం ప్రకటించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.