Ultimate magazine theme for WordPress.

సీఎం సహయ నిధి కింద 22 లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ

Post top
home side top

ప్రజాలహరి… ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది సుమారు 22 లక్షల 50 వేల విలువగల చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు  తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే భాస్కరరావు మాజీ ఎమ్మెల్యే విజయ సింహా రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది .కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి ,టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ,నవాబ్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.