మూడు రోజులు సెలవులు.. రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావం వలన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉన్నతాధి కారులతో సమావేశం నిర్వ హించారు. రాష్ట్రంలో భారీ వర్షాల వలన చెరువులు,కుంటలు పొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.